Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీర్ సెల్వం సెన్సేషనల్ కామెంట్స్: మనస్సాక్షికి అనుగుణంగా..

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంచలన కామెంట్స్ చేశారు. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం శశికళ వర్గానికి చెందినవారైతే.. మరోవైపు ఓపీఎస్ వర్గ

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (16:31 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంచలన కామెంట్స్ చేశారు. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం శశికళ వర్గానికి చెందినవారైతే.. మరోవైపు ఓపీఎస్ వర్గం నువ్వానేనా అన్నట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
అయితే ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా అన్నాడీఎంకే ఏర్పడిన చీలికను మళ్లీ కలుపుతాయని.. కొద్ది రోజుల క్రితం అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ అన్నారు. తాజాగా ఓపీఎస్ కూడా ఆర్కేనగర్ ఉప ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేలోని వర్గాలన్నీ ఏకం అవుతాయని.. రెండు వర్గాలు ఒక్కటైపోతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలో రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఓపీఎస్ స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం శశికళ వర్గంలోవున్న 122 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక ఫలితం తర్వాత తమ మనస్సాక్షికి అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఓపీఎస్ తెలిపారు. అయితే ఓపీఎస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments