Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళతో పదేపదే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ...? కారణం అదేనా?

అన్నాడీఎంకె పార్టీ మెయిన్ ఫ్యూజ్(జయలలిత) పోయింది. అన్నాడీఎంకే పార్టీ అంటే అది జయలలిత సొంత ఆస్తి అన్నట్లుగా ఉండేది. ఆమె స్వర్గస్తులయ్యాక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:58 IST)
అన్నాడీఎంకె పార్టీ మెయిన్ ఫ్యూజ్(జయలలిత) పోయింది. అన్నాడీఎంకే పార్టీ అంటే అది జయలలిత సొంత ఆస్తి అన్నట్లుగా ఉండేది. ఆమె స్వర్గస్తులయ్యాక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
అందుకే పార్టీ పగ్గం ఒకరికి ప్రభుత్వ పాలన ఇంకొకరికి అనే ఫార్ములాతో పన్నీర్ సెల్వం, శశికళ ముందుకు సాగనున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే గురువారం నాడు శశికళతో భేటీ అయిన ముఖ్యమంత్రి మళ్లీ శుక్రవారం నాడు సమావేశం కావడం గమనార్హం. మరోవైపు శశికళ తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే శశికి సీఎం పోస్ట్ ఇస్తే పార్టీ ఊస్టింగ్ అయిపోతుందని చాలామంది బహిరంగంగానే చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పన్నీర్ సెల్వం ఎలా నడుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments