Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళతో పదేపదే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ...? కారణం అదేనా?

అన్నాడీఎంకె పార్టీ మెయిన్ ఫ్యూజ్(జయలలిత) పోయింది. అన్నాడీఎంకే పార్టీ అంటే అది జయలలిత సొంత ఆస్తి అన్నట్లుగా ఉండేది. ఆమె స్వర్గస్తులయ్యాక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:58 IST)
అన్నాడీఎంకె పార్టీ మెయిన్ ఫ్యూజ్(జయలలిత) పోయింది. అన్నాడీఎంకే పార్టీ అంటే అది జయలలిత సొంత ఆస్తి అన్నట్లుగా ఉండేది. ఆమె స్వర్గస్తులయ్యాక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
అందుకే పార్టీ పగ్గం ఒకరికి ప్రభుత్వ పాలన ఇంకొకరికి అనే ఫార్ములాతో పన్నీర్ సెల్వం, శశికళ ముందుకు సాగనున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే గురువారం నాడు శశికళతో భేటీ అయిన ముఖ్యమంత్రి మళ్లీ శుక్రవారం నాడు సమావేశం కావడం గమనార్హం. మరోవైపు శశికళ తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే శశికి సీఎం పోస్ట్ ఇస్తే పార్టీ ఊస్టింగ్ అయిపోతుందని చాలామంది బహిరంగంగానే చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పన్నీర్ సెల్వం ఎలా నడుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments