తోట కాపరి కుమార్తెపై కన్నేశాడు.. ఎవ్వరూ లేని సమయంలో?

తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:15 IST)
తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలంలోని ఓ తోటకు ఓ కుటుంబం కాపలా ఉంటుంది. కాపలాగా ఉంటున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు ఆయన పెళ్లిళ్లు చేశాడు. 
 
రెండో కూతురితో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన బాధితురాలి తండ్రి పనిమీద నూజివీడుకు వెళ్లాడు. కానీ ఈ తోటకు పక్కనే మరో తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసరావు.. పక్కనున్న తోటలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చివరికి నూజివీడు నుండి ఇంటికి వచ్చిన బాధితురాలి తండ్రి కూతురిని చూసి చలించిపోయాడు. ఇంకా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments