Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వుల్ని తీసుకొస్తాయా?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధిం

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:18 IST)
2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మోదీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడే ప్రకాష్ రాజ్.. మోదీ ర్యాలీప ఫైర్ అయ్యారు. 
 
ఇకపోతే.. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.17,000 కోట్లు కేటాయించారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రూపురేఖలు మార్చేది తామేనని మోదీ హామీలు గుప్పించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులను దారిమళ్లించి అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments