Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన అక్క పిలుస్తుందని.. సోదరి కిరోసిన్ పోసుకుని..?

అక్క (చనిపోయిన సోదరి) తనను పిలుస్తుందని.. ఆమె వుంటోన్న స్వర్గానికి రమ్మంటోందని ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మ

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:11 IST)
అక్క (చనిపోయిన సోదరి) తనను పిలుస్తుందని.. ఆమె వుంటోన్న స్వర్గానికి రమ్మంటోందని ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో జ్యోతి అనే మహిళకు ఇద్దరు సంతానం. 
 
జ్యోతి కొన్ని సమస్యల వల్ల గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి ఆమె చెల్లెలు ఆకాంక్ష జ్యోతి సంతానం బాగోగులు చూసుకుంటోంది. కానీ ప్రతి రోజు తన అక్క జ్యోతి కలలోకి వస్తోందని.. తనను స్వర్గానికి రమ్మని పిలుస్తోందని ఆకాంక్ష అంటూ ఉండేది. 
 
చివరికి ఆకాంక్ష ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆకాంక్ష చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments