Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు కోసం ముప్పై రూపాయలు అడిగితే..? ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు..

triple talaq
Webdunia
మంగళవారం, 2 జులై 2019 (12:53 IST)
ఢిల్లీలో ట్రిపుల్ తలాక్ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటికి కావలసిన కూరగాయలు కొనేందుకు డబ్బు అడిగిన భార్యకు.. ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలో ధాత్రి ప్రాంతంలో సబీర్ అనే వ్యక్తి తన భార్య సైనాబ్‌తో కలిసి జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సైనాబ్ తన భర్త కూరగాయలు కొనేందుకు రూ.30లు అడిగింది. 
 
కానీ కావాలనే ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన భర్త.. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఈ వాగులాట ముదరడంతో రోడ్డుపై నిల్చుని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. న్యాయం కోసం సైనాబ్.. సబీర్ ఇంటికి వెళ్లగా ఆమెకు ఘోర అవమానం జరిగింది. 
 
కుటుంబంతో కలిసి సైనాబ్‌ను సబీర్ దాడి చేశాడు. ముఖంపైనే ఉమ్మేశాడు. దీంతో షాకైన సైనాబ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీర్‌ను అరెస్ట్ చేశారు. ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లిన సబీర్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments