Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ హై వే పైన నవంబరు 18 వరకు టోల్ ఫ్రీ... గడువు పెంచిన గడ్కారీ

న్యూఢిల్లీ : నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (20:01 IST)
న్యూఢిల్లీ :  నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్న దరిమిలా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 
 
500, 1000 నోట్లు రద్దయిన వెంటనే దేశంలో కలకలం రేగింది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద చిల్లర లేక, వాహనాలు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబరు 14 వరకు టోల్ ఎత్తి వేశారు. కానీ, ఇంకా నోట్ల సర్దుబాటు కాకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించారు. టోల్ గేట్స్ వద్ద నవంబర్ 18 వరకు వాహనదారుల నుండి టోల్ టాక్స్ వసూల్ చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కారీ తన ట్విటర్లో తాజాగా తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments