ఇంట్లో స్థలం లేదు.. అందుకే టాయ్‌లెట్‌లో 7 రోజులు క్వారంటైన్‌లో వున్నాడు..

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (13:05 IST)
కరోనా వైరస్ విస్తరించడంతో క్వారంటైన్ కేంద్రాలు తక్కువగా వున్నాయి. ఆస్పత్రిలో వారం రోజులకు పైగా వుంచలేమని చెప్పడంతో.. కుటుంబ భద్రత కోసం.. ఓ 28ఏళ్ల వ్యక్తి బాత్రూమ్‌లోనే క్వారంటైన్‌ను కొనసాగించాడు. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం పరంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు కరోనా వ్యాప్తి కారణంగా తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. అలాగే తమిళనాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువకుడు మానస్ పత్రా తన సొంత ఊరు ఒడిశాకు తిరిగి వెళ్లాడు. 
 
ఒడిశాలోకి ఎంటర్ కాగానే వారం రోజుల పాటు సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నడుపుతున్న తాత్కాలిక వైద్య శిబిరం క్వారెంటైన్‌లో ఉంచారు అధికారులు. కరోనా లక్షణాలేమీ కనిపించకపోవడంతో ఏడు రోజులకు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత హోమ్ క్వారెంటైన్ మరో వారం రోజులపాటు ఉండాలని చెప్పారు.
 
ఆరు మంది కుటుంబ సభ్యులున్నతన ఇంట్లో తగినంత స్ఠలం లేదు. టిఎంసిలో తన బసను పొడిగించాలని మానస్ పత్రా కోరాడు. పొడిగింపుకు అనుమతి లేదని అధికారి తెలిపారు.

ఇంట్లో మరొక గది లేకపోవడంతో కుటుంబ సభ్యుల భద్రత కోసం టాయిలెట్‌లో ఉండాల్సిన వచ్చిందని పత్రా చెప్పుకొచ్చాడు. అతను కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలోనే జూన్ 9 నుండి 15 వరకు ఏడు రోజులు గడిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments