Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామమందిర నిర్మాణం మోడీ పాలనలోనే జరుగుతుంది: సాక్షి మహారాజ్

వివాదాలంటే తెగ ఇష్టపడే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కీలకమైన యూపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రామ మందిర నిర్మాణంపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ.. రామ మందిర నిర్మ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (15:48 IST)
వివాదాలంటే తెగ ఇష్టపడే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కీలకమైన యూపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రామ మందిర నిర్మాణంపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణాన్ని ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదంటూ పేర్కొన్నారు. నిర్మాణానికి సంబంధించి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డున్నాయని.. అవి అతి త్వరలో పరిష్కారమవుతాయని మహారాజ్ వెల్లడించారు. 
 
ప్రజలు రామమందిర నిర్మాణం గురించి ఆందోళన చెందక్కర్లేదని.. ముస్లిం మద్దతు కూడా లభిస్తుందని.. ఇప్పటికే దాదాపు 60లక్షల మంది ముస్లింలు తమకు మద్దతిస్తూ ప్రతిజ్ఞ చేశారన్నారు. మా ప్రణాళికలకు అభ్యంతరాలుండవని భావిస్తున్నట్లు మహారాజ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఈ నిర్మాణం మోడీ పాలనలోనే జరుగుతున్నదని స్పష్టం చేశారు. యూపీ సీఎం అభ్యర్థిపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ... బీజేపీ అంటే ఎస్పీ, బీఎస్పీలా కాదని, అది ప్రజాస్వామ్యయుతమైనదని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments