Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరణ!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (09:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో బీజేపీ రథసారథి అమిత్ షా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి ఆ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆదివారం చేపట్టనున్న ఈ ర్యాలీకి అనుమతించాలని పార్టీ చేసుకున్న దరఖాస్తును కార్పొరేషన్ గురువారం తిరస్కరించింది. దీంతో కోర్టు మెట్లెక్కేందుకు అమిత్ షా నిర్ణయించుకున్నారు. ర్యాలీపై తమ ఇంజినీర్లు వ్యక్తం చేసిన ఆందోళనలతోనే అనుమతి నిరాకరిస్తున్నట్లు కమిషనర్ ఖలీల్ అహ్మద్ బీజేపీకి సమాచారమందించారు. 
 
కమిషనర్ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర శాఖ భగ్గుమంది. తమ ప్రభంజనానికి జడిసిన తృణమూల్ సర్కారు కమిషనర్ చేత అనుమతి నిరాకరింపజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే కమిషనర్ అనుమతి నిరాకరించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించనున్నామని ఆయన వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments