Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికాని ప్రసాద్‌ల సంఖ్య అప్.. పెళ్ళికూతుళ్లు దొరకట్లేదండోయ్

దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలతో అమ్మాయిలను పుట్టకూడదని కొందరనుకుంటే.. వారసత్వం కోసం మహిళలే వద్దనుకునేవారు మరికొందరు. ఆస్తులకు, తండ్రిపేరు నిలబెట్టేందుకు పురుషుడే కావాలనే సంస్కృతి ఇంకా భారత దేశ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:46 IST)
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలతో అమ్మాయిలను పుట్టకూడదని కొందరనుకుంటే.. వారసత్వం కోసం మహిళలే వద్దనుకునేవారు మరికొందరు. ఆస్తులకు, తండ్రిపేరు నిలబెట్టేందుకు పురుషుడే కావాలనే సంస్కృతి ఇంకా భారత దేశంలో ఉందని.. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా.. ఆడవారిపై పెరుగుతున్న అఘాయిత్యాలు, ఆగడాలు ఏమాత్రం తగ్గట్లేదు. అందుకేనేమో... మన దేశంలో అమ్మాయిల కొరత ఏర్పడింది. 
 
ఎలాగంటే.. ఇప్పటికే చాలామంది పెళ్ళి కాని ప్రసాదులు.. చాలామంది ఉన్నారు. పెళ్లికూతుళ్లు దొరకుకుండా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విడుదలైన ఉత్తరాది రాష్ట్రాల్లో లింగనిష్పత్తి దారుణంగా ఉందని, తమిళనాడులో కూడా తగ్గుతోందని తెలిసింది. తమిళనాడులో ఇంతకుముందు వెయ్యి మంది అబ్బాయిలకు 927 మంది అమ్మాయిలు పుడితే, ఇప్పుడు 921 మందే పుట్టారు. అంతర్జాతీయంగా చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 950 లేదా అంతకంటే ఎక్కువ మంది అమ్మాయిలు పుడుతున్నారు. 
 
2011-13 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు పుడితే, 2012-14 మధ్య ఈ సంఖ్య మరింత తగ్గి 906కు చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 887 మంది పుడితే, ఇప్పుడు 876 మందే పుట్టారు. తర్వాతి స్థానంలో యూపీ ఉంది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments