Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 31తో ముగిసిన తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం

తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య (83) పదవీకాలం బుధవారం (ఆగస్టు 31)తో ముగిసింది. దీంతో ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (17:31 IST)
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య (83) పదవీకాలం బుధవారం (ఆగస్టు 31)తో ముగిసింది. దీంతో ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
నిజానికి కె.రోశయ్య పదవీకాలం ముగియనుండడంతో ఆయన పదవీకాలం పొడిగిస్తారని, ఇదే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాశారంటూ వార్తలు వెలువడిన సంగతితెలిసిందే. తాజా నిర్ణయంతో ఊహాగానాలకు తెరపడింది. 
 
దీంతో కె.రోశయ్య ఇకపై శేషజీవితాన్ని తన సొంతూరు చీరాలలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వయోభారంతో బాధపడుతున్న రోశయ్య... సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments