Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి పండగే కాదు.. అమ్మ తిరిగొచ్చేవరకు జీవితాల్లో వెలుగులు లేవ్ : అన్నాడీఎంకే నేతలు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే, ఈనె

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:01 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే, ఈనెలాఖరులో జరిగే దీపావళి పండుగను కూడా జరుపుకోబోమని ప్రకటించారు. అంతేకాకుండా, అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చేంత వరకు తమ జీవితాల్లో వెలుగులు ఉండవని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. 
 
కాగా, జయలలిత ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం చాలా సింపుల్‌గా నిర్వహించామని, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం వంటివి చేయలేదని సీనియర్ నేతలు పేర్కొన్నారు. కనీసం బ్యానర్లు కట్టడం, డెకరేషన్ చేయడం వంటి వాటి జోలికి కూడా పోలేదని, ఈ ఏడాది దీపావళి పండగ కూడా చేసుకోమని అన్నాడీఎంకే నాయకులు ఈ సందర్భంగా చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments