Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతాంజలి మెయిన్ క్యాంపస్‌లో నో కరోనా: రామ్ దేవ్ క్లారిటీ

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:26 IST)
పతంజలి మెయిన్ క్యాంపస్‌లో 83మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. ఆచార్యకులం నుంచి వచ్చిన కొత్త పేషెంట్లలో 14మంది విజిటర్లకు కొవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా వచ్చిందని యోగా గురు రామ్ దేవ్ స్పష్టం చేశారు.

కొన్ని మీడియాల్లో వస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పతాంజలి యోగ్ పీఠ్ మెయిన్ క్యాంపస్‌లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా లేదని చెప్పేశారు. ఆచార్యకులం నుంచి వచ్చిన కొత్త పేషెంట్లలో 14మంది విజిటర్లకు కొవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా వచ్చింది. వారినెవ్వరినీ మెయిన్ క్యాంపస్‌లోకి అనుమతించలేదని అన్నారు.
 
పతాంజలిలో ఒక్కరు కూడా కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురి కాలేదు. ఆచార్యకులం నుంచి అడ్మిషన్ కోసం వచ్చిన కొత్త స్టూడెంట్లను ప్రొటోకాల్ ప్రకారం.. టెస్టు చేయించాం. పాజిటివ్ గా వచ్చిన 14మంది విజిటర్లను లోపలికి అనుమతించలేదు. ఈ రిపోర్టులను పక్కకుబెట్టి రూమర్లు, అబద్ధాలే ప్రచారం జరుగుతున్నాయి. నేను ప్రతి రోజూ యోగా, హెల్త్ గురించి లైవ్ ప్రోగ్రాంలు చేస్తున్నా అని ట్వీట్లలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments