Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్దేశపూర్వకంగానే ఏటీఎంలను ఎండబెడుతున్నారా? క్యాష్ లెస్ ఎకానమీ అంటే ఇదా?

పెద్దనోట్ల రద్దు జరిగి అయిదు నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఏపీ, తెలంగాణలోని నగరాల్లో దాదాపు అన్ని ఎటీఎంలలోనూ నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ప్రతి బ్యాంకుకూ ఆర్బీఐ నుంచి 12 దఫాలు డబ్బు రావలసి ఉండగా మార్చి నెలలో కేవలం 5 సార్లు మాత

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (09:43 IST)
పెద్దనోట్ల రద్దు జరిగి అయిదు నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఏపీ, తెలంగాణలోని నగరాల్లో దాదాపు అన్ని ఎటీఎంలలోనూ నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ప్రతి బ్యాంకుకూ ఆర్బీఐ నుంచి 12 దఫాలు డబ్బు రావలసి ఉండగా మార్చి నెలలో కేవలం 5 సార్లు మాత్రమే నగదు రావటం జరిగింది. ఇది నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అమల్లో భాగంగానే జరుగుతోందని బ్యాంకర్లు ప్రయివేటుగా చెబుతున్నారు. 
 
ఉదాహరణకు హైదరాబాద్ నగరాన్నే తీసుకుందాం. ఒక్క ఈ నగరంలోనే 5,200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో రోజుకు 5 లక్షల రూపాయలు పెడుతుంటారు. కానీ ఈ వారం పొడవునా 90 శాతం ఏటీఎంలలో డబ్బులేదు. వ్యాపారుల నుంచి, ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకుని లావాదేవీలు జరపాల్సిన బ్యాంకుల వద్ద నగదు లేదు. కారణం ఆర్బీఐ వాటికి డబ్బు పంపలేదు. ఇక వ్యాపారుల వద్ద నగదు లేకపోవడంతో వారు డిపాజిట్ చేయలేదు.
 
ఇప్పటికే 90 శాతం ఏటీఎంలను వృథాగా ఉంచుతున్న బ్యాకులు సమీప భవిష్యత్తులో పలు ఏటీఎంలను ఎత్తివేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఎలాగూ డబ్బులు లేవు. ఇక రావు కదా. వాటి నిర్వహణ దండగ అని బ్యాంకుల ప్లాన్
 
ఇంతకూ మనలోమాట. జనం దగ్గర డబ్బులు లేకుండా చేయడమే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్షణమా.. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోందా. 
 
పెనంలోంచి పొయ్యిలోకి పడటం అంటే ఇదేనా ..
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments