Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 18 మే 2024 (11:18 IST)
Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ లక్ష్మీ నగర్ చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అనే ప్రత్యేకమైన రవాణా విధానాన్ని ఎంచుకున్నారు. మెట్రోలో సాధారణ మహిళలా ప్రయాణించింది. సాధారణ ప్రజలకు దగ్గరవ్వాలనే రీతిలో ఢిల్లీ మెట్రోలో ఆమె ప్రయాణించారు. తన ప్రయాణంలో, ఆమె తోటి ప్రయాణికులతో సంభాషిస్తూ, వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. 
 
నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే కేంద్ర మంత్రిగా వుండి సాధారణ మహిళల మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు నిర్మలా సీతారామన్‌పై ప్రశంసిస్తున్నారు. 
 
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మాలివాల్‌పై దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి బిభ‌వ్ కుమార్‌తోనే సిగ్గులేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్న‌ట్లు మంత్రి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments