Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకి ఉరి: తీహార్ జైలుకి చేరుకున్న పవన్

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (20:47 IST)
నిర్భయ దోషులు తమకు విధించిన ఉరి శిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న యత్నాలన్నీ ఫలించలేదు. దీనితో మరో రెండు రోజుల్లో వారిని ఉరి తీయనున్నారు. ఈ నేపధ్యంలో వారిని ఉరి తీసేందుకు మీరట్ నుంచి తలారి పవన్ జల్లాద్ తీహార్ జైలుకి చేరుకున్నారు. ఆయనకు అవసరమైన సౌకర్యాలను జైలు ప్రాంగణంలో జైలు అధికారులు ఏర్పాటు చేశారు. 
 
ఫిబ్రవరి ఉదయం నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో డమ్మీలతో రేపు ట్రయల్స్ నిర్వహించున్నట్లు సమాచారం. అలాగే బక్సర్ నుంచి తెప్పించిన ఉరి తాళ్ల సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారని చెపుతున్నారు. 
 
తీహార్ కారాగార ప్రాంగణంలోని 3వ నెంబర్ జైలులో నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. దోషుల్లో ఇప్పటివరకూ ఒకరొకరుగా వేసుకున్న పిటీషన్లన్నీ కొట్టివేయబడ్డాయి. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటీషన్ పెట్టుకున్నాడు. అది పెండింగులో వుంది. ఉరి వేసేందుకు మరో రెండ్రోజులే సమయం వున్నందున దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments