Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలోకి వెళ్లిన నవ దంపతులు.. తెల్లారేసరికి మృతి.. ఎలా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. శోభనం గదిలోకి వచ్చిన నవ దంపతులు తెల్లారేసరికి గుండెపోటు కారణంగా విగతజీవులయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్ జిల్లాకు చెందిన 22 యేళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 యేళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పడక గదిలోకి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
దీనిపై పెళ్లింటివారు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్టు తేలింది. మరోవైపు, ఈ దంపతులిద్దరికీ దహన సంస్కారాలు ఒక్కచోటే నిర్వహించారు. ఈ ఘటన గత నెల 30వ తేదీన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments