Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలోకి వెళ్లిన నవ దంపతులు.. తెల్లారేసరికి మృతి.. ఎలా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. శోభనం గదిలోకి వచ్చిన నవ దంపతులు తెల్లారేసరికి గుండెపోటు కారణంగా విగతజీవులయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్ జిల్లాకు చెందిన 22 యేళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 యేళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పడక గదిలోకి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
దీనిపై పెళ్లింటివారు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్టు తేలింది. మరోవైపు, ఈ దంపతులిద్దరికీ దహన సంస్కారాలు ఒక్కచోటే నిర్వహించారు. ఈ ఘటన గత నెల 30వ తేదీన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments