Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలో గుండెపోటుతో మృతి చెందిన నవ దంపతులు

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (22:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. శోభనం గదిలోకి వచ్చిన నవ దంపతులు తెల్లారేసరికి గుండెపోటు కారణంగా విగతజీవులయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్ జిల్లాకు చెందిన 22 యేళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 యేళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పడక గదిలోకి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
దీనిపై పెళ్లింటివారు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్టు తేలింది. మరోవైపు, ఈ దంపతులిద్దరికీ దహన సంస్కారాలు ఒక్కచోటే నిర్వహించారు. ఈ ఘటన గత నెల 30వ తేదీన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments