Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరవు ప్రాంతాలకు కొత్త శనగ వంగడాలు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (07:40 IST)
కరవు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకుని పండే 3 రకాల శనగ వంగడాలను విడుదల చేసింది. ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్‌) అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది.

ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల భూముల్లో పండేరకాలని స్పష్టం చేసింది. ఈ 3 రకాల విత్తనాల పేర్లు ‘బీజీఎం-4005, ఐపీసీఎల్‌4-14, ఐపీసీఎంబీ19-3. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు. ఐపీసీఎల్‌4-14 రకం పంట హెక్టారుకు 16 క్వింటాళ్లు, ‘బీజీఎం-4005 హెక్టారుకు 17, ఐపీసీఎంబీ19-3 రకం పంట 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాల్లో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీటిని పండించగా.. పాత వంగడాలకన్నా 11 నుంచి 14.76 శాతం అధిక దిగుబడి వచ్చిందని ఐసీఏఆర్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments