Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంవోను ఎన్నడు కూడా స్వార్ధానికి వాడుకోలేదు : మన్మోహన్ సింగ్

Webdunia
బుధవారం, 27 మే 2015 (17:08 IST)
ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఎన్నడు కూడా తన స్వార్ధానికి వాడుకోలేదని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. తన పదేళ్ళ  యూపీఏ ప్రభుత్వ పాలనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, విధానపరమైన నిర్ణయాల లోపాలపై ఆయన బుధవారం తొలిసారి స్పందించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను, మిత్రులను ధనవంతులు చేసేందుకు పీఎంవోను దుర్వినియోగం చేయలేదని తేల్చి చెప్పారు.
 
ఢిల్లీలో జరిగిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండోదిగా ఉన్నదని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments