Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలి : నేతాజీ మనువడు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:22 IST)
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని నెహ్రూ మనువడు చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. చరిత్రకారులు అభిప్రాయాలు కలిగివుండవచ్చని, కానీ, చరిత్రను వక్రీకరించడం తగదని హితవు పలికారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ అడుగు ముందుకేసి, నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలన్నారు. నెహ్రూ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు బాగా తెలుస్తోందని అన్నారు. నేతాజీ‌తో పాటు.. ఆయన బంధువులపై నిఘా వేసినట్టు వార్తలు రావడం దేశంలో కలకలం రేపింది.
 
మరోవైపు నేతాజీ రాసినట్టు చెప్పుకునే ఓ పుస్తకం వెలుగు చూసింది. ఇందులో భారత్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 20 యేళ్ళ వరకు నియంతృత్వ పాలనలో ఉండాలని నేతాజీ కోరుకున్నారు. అభివృద్ధి దేశాలతో పోటీ పడాలంటే ఈతరహా నియంత పాలన తప్పదని ఆయన అందులో పేర్కొన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments