Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంప బాధితులకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం : నితీశ్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:55 IST)
బీహార్ రాష్ట్రంలో భూకంపం ధాటికి 50 మంది మృత్యువాతపడినట్టు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యదర్శి స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, కార్యదర్శలు జిల్లాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలని సూచించినట్టు నితీశ్ కుమార్ తెలిపారు. అకాల వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలతో పాటు భూకంప బాధిత ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టాలని ఆదేశించారు. 
 
భూకంప మృతులకు కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గత కొద్ది నెలలుగా ప్రకృతి ఉత్పాతాలతో బీహార్ ప్రజలు తల్లడిల్లారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాలతో పూర్నియా, ఇతర జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. వీటిని నుంచి కోలుకోకముందే భూకంపం సంభవించింది.
 
భూకంపంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. భూకంపం వల్ల దేశంలో 67 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించింది. బిహార్‌లో 47 మంది, ఉత్తరప్రదేశ్‌లో 17, బంగాల్‌లో ముగ్గురు మృతి చెందారు. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments