Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ సీయమ్మా...? మేం పారిపోతాం... కామెంట్స్ వెల్లువ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:49 IST)
అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశికళ సీఎం అయిన వెంటనే తామంతా పారిపోతాం అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇంకోవైపు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ ఎంతో విజయవంతంగా దూసుకువెళ్లే రథాన్ని అందమైన నెమలి ఈకలు కూల్చేయగలవని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం తమిళనాడులో చోటుచేసుకున్న పరిస్థితులను అద్దం పడుతోంది. మరోవైపు క్రికెటర్ అశ్విన్ కూడా తమిళనాడులో కొత్తగా 234 మంది యువతకు ఉద్యోగాలు దొరకబోతున్నాయంటూ ట్వీటారు. ఈయన కామెంట్ తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలనుద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడు నియోజకవర్గాల సంఖ్య 234.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments