Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ సీయమ్మా...? మేం పారిపోతాం... కామెంట్స్ వెల్లువ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:49 IST)
అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశికళ సీఎం అయిన వెంటనే తామంతా పారిపోతాం అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇంకోవైపు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ ఎంతో విజయవంతంగా దూసుకువెళ్లే రథాన్ని అందమైన నెమలి ఈకలు కూల్చేయగలవని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం తమిళనాడులో చోటుచేసుకున్న పరిస్థితులను అద్దం పడుతోంది. మరోవైపు క్రికెటర్ అశ్విన్ కూడా తమిళనాడులో కొత్తగా 234 మంది యువతకు ఉద్యోగాలు దొరకబోతున్నాయంటూ ట్వీటారు. ఈయన కామెంట్ తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలనుద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడు నియోజకవర్గాల సంఖ్య 234.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments