Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ పరీక్షలు వాయిదా - 6-8 వారాల పాటు పోస్ట్‌పోన్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:38 IST)
పోస్ట్ గ్యాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022 వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నిర్వహించాల్సివుంది. కానీ, ఈ పరీక్షలను 6-8 ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు సమాచారం అందించింది. ప్రస్తుతం పీజీ 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రవేశ పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది. 
 
నిజానికి నీట్ పీజీ ప్రవేశపరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా ఈ యేడాది చాలా మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్నెషిఫ్‌ను ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. దీన్ని సుప్రంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments