Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ పరీక్షలు వాయిదా - 6-8 వారాల పాటు పోస్ట్‌పోన్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:38 IST)
పోస్ట్ గ్యాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022 వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నిర్వహించాల్సివుంది. కానీ, ఈ పరీక్షలను 6-8 ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు సమాచారం అందించింది. ప్రస్తుతం పీజీ 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రవేశ పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది. 
 
నిజానికి నీట్ పీజీ ప్రవేశపరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా ఈ యేడాది చాలా మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్నెషిఫ్‌ను ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. దీన్ని సుప్రంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments