Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ ప‌రీక్ష

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (18:47 IST)
నీట్ పీజీ -2021 ప‌రీక్ష తేదీలు ఖ‌రారయ్యాయి. ఈ మేర‌కు నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ నీట్ పీజీ ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించింది.

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ఈ  పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి వుండాలి. 

ఇత‌ర వివ‌రాల కోసం nbe.edu.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments