Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ మార్గదర్శకాలు.. మాస్కులను చెత్తబుట్టలో పడేసి...?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (10:58 IST)
నీట్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.15 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డులను ఇన్విజిలేటర్లకు చూపించాలి. గుర్తింపుకార్డు, పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటో తెచ్చుకోవాలి.
 
విద్యార్థులు మాస్కు, శానిటైజర్‌ తెచ్చుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లను ధరించాలి. పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లగానే విద్యార్థులు తాము తెచ్చుకున్న మాస్కులను చెత్తబుట్టలో పడేసి. నీట్‌ సిబ్బంది ఇచ్చే మాస్కులను ధరించాలి. 
 
దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక గదిలో 12మంది మాత్రమే ఉంటారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఇన్విజిలేటర్‌కు ఇచ్చే సమాధాన పత్రం, హాల్‌ టికెట్లను మూడు రోజుల తర్వాత తెరువాలని ఎన్టీఏ మార్గదర్శకాల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments