దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతపవనాలు.. పొలం పనుల్లో రైతులు

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (14:54 IST)
దేశమంతటా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ముందుగా విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు సరైన సమయంలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రుతు పవనాలు జూలై 8 నుండి విస్తరించాల్సి వుండగా ఈ ఏడాది 12 రోజులుకు ముందుగానే దేశమంతటా విస్తరించడం శుభపరిణామం. 
 
రుతుపవనాలు జూన్ 26 నాటికే దేశంలో చివరి ప్రాంతమైన రాజస్థాన్ లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి. ఇదిలావుండగా 2015లోనూ జూన్ 26 నాటికే ఇలా విస్తరించాయి. ఐతే 2015 తర్వాత ఇవి అతివేగంగా దేశం చివరి భాగానికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
గడిచిన 15 సంవత్సరాలలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడము 2015లో ఒక్కసారే జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు శుక్రవారము నాటికి విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments