Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతపవనాలు.. పొలం పనుల్లో రైతులు

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (14:54 IST)
దేశమంతటా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ముందుగా విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు సరైన సమయంలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రుతు పవనాలు జూలై 8 నుండి విస్తరించాల్సి వుండగా ఈ ఏడాది 12 రోజులుకు ముందుగానే దేశమంతటా విస్తరించడం శుభపరిణామం. 
 
రుతుపవనాలు జూన్ 26 నాటికే దేశంలో చివరి ప్రాంతమైన రాజస్థాన్ లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి. ఇదిలావుండగా 2015లోనూ జూన్ 26 నాటికే ఇలా విస్తరించాయి. ఐతే 2015 తర్వాత ఇవి అతివేగంగా దేశం చివరి భాగానికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
గడిచిన 15 సంవత్సరాలలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడము 2015లో ఒక్కసారే జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు శుక్రవారము నాటికి విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments