Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతపవనాలు.. పొలం పనుల్లో రైతులు

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (14:54 IST)
దేశమంతటా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ముందుగా విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు సరైన సమయంలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రుతు పవనాలు జూలై 8 నుండి విస్తరించాల్సి వుండగా ఈ ఏడాది 12 రోజులుకు ముందుగానే దేశమంతటా విస్తరించడం శుభపరిణామం. 
 
రుతుపవనాలు జూన్ 26 నాటికే దేశంలో చివరి ప్రాంతమైన రాజస్థాన్ లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి. ఇదిలావుండగా 2015లోనూ జూన్ 26 నాటికే ఇలా విస్తరించాయి. ఐతే 2015 తర్వాత ఇవి అతివేగంగా దేశం చివరి భాగానికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
గడిచిన 15 సంవత్సరాలలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడము 2015లో ఒక్కసారే జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు శుక్రవారము నాటికి విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments