Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 500 మంది చిన్నారులకు కరోనా.. పాఠశాలలు తెరిచి వుంటే పర్లేదు..

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంబిస్తుంది. బెంగళూరులో నెల రోజుల్లో 500 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఒక్క మార్చి నెలలోనే పదేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారులకు ఈ వైరస్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 32 వేల మంది స్కూల్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 121 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
 
దీనిపై సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. పాఠశాలలు తెరిచి ఉంటాయని చెప్పారు. 
పిల్లలు పాఠశాలకు వస్తే వారు క్రమశిక్షణతో ఒకే చోట ఉంటారు. వారు ఇంట్లో ఉంటే వారు అందరితో కలిసిపోతారు. పాఠశాలలు నియంత్రణ కోణం దిశగా కొనసాగడం మంచిది.
 
పరీక్షలు 15 రోజుల్లో జరుగుతాయని చెప్పారు. అందుచేత ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి అవసరం లేదన్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలు తెరిచి వుంచడాన్ని అంగీకరించట్లేదు. పాఠశాలలను మూసివేయడం మంచిదంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments