Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బా

Webdunia
సోమవారం, 29 మే 2017 (18:02 IST)
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించాడు. అలాగే  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. రూ.50వేల చొప్పున సాయం అందిస్తానని తన 27వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే సైనా, అక్షయ్ ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం పట్ల మావోయిస్టులు మండిపడ్డారు. 
 
అంతేగాకుండా మావో దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ కుటుంబాలకు సైనా-అక్షయ్ ఆర్థిక సాయం చేయడంపై మావో కౌంటర్ ఇచ్చారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని మావోలు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోవట్లేదని.. వాళ్లు రెబల్స్ చేతిలో వారు హతమైనారనే విషయాన్ని సెలెబ్రిటీలు గుర్తు పెట్టుకోవాలని మావోలు సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments