Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బా

Webdunia
సోమవారం, 29 మే 2017 (18:02 IST)
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించాడు. అలాగే  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. రూ.50వేల చొప్పున సాయం అందిస్తానని తన 27వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే సైనా, అక్షయ్ ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం పట్ల మావోయిస్టులు మండిపడ్డారు. 
 
అంతేగాకుండా మావో దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ కుటుంబాలకు సైనా-అక్షయ్ ఆర్థిక సాయం చేయడంపై మావో కౌంటర్ ఇచ్చారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని మావోలు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోవట్లేదని.. వాళ్లు రెబల్స్ చేతిలో వారు హతమైనారనే విషయాన్ని సెలెబ్రిటీలు గుర్తు పెట్టుకోవాలని మావోలు సూచించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments