Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: సిద్ధూ

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (10:43 IST)
పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్‌లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. 
 
ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments