Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: సిద్ధూ

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (10:43 IST)
పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్‌లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. 
 
ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments