Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బాధతో లేఖలు రాశారు... జాతినుద్దేశించి మోదీ

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతిం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (20:17 IST)
నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతించారు.
 
అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
 
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments