Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బాధతో లేఖలు రాశారు... జాతినుద్దేశించి మోదీ

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతిం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (20:17 IST)
నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతించారు.
 
అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
 
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments