Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బాధతో లేఖలు రాశారు... జాతినుద్దేశించి మోదీ

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతిం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (20:17 IST)
నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతించారు.
 
అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
 
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments