Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బాధతో లేఖలు రాశారు... జాతినుద్దేశించి మోదీ

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతిం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (20:17 IST)
నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతించారు.
 
అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
 
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments