Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పదవి ఊడినా ఫర్లేదు... దేశం బాగుపడుతుంది... సన్నిహితులతో మోడీ

తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (11:54 IST)
తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.
 
దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువైన రూ.500, రూ,1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రద్దు కూడా మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఆరోజు జాతినుద్దేశించి ప్రసగించారు. 
 
ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోడీని ఆయన సన్నిహితులు పలువురు కలిశారట. విపక్షాలతో పాటు.. స్వపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు రావొచ్చని వారంతా ఆందోళన వ్యక్తం చేయగా, దీనికి ప్రధానిగా తనదైనశైలిలో స్పందించారట. 
 
"నేను తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నా పదవి పోయినా ఫర్వాలేదు. కానీ దేశం బాగుపడుతుంది" అని బదులిచ్చారట. ఈ వివరణ తర్వాత సమయం తీసుకున్న ఆ సన్నిహితులు.. ఇపుడు ప్రధాని నిర్ణయంపై సంపూర్ణ విశ్వాసంతో పాటు.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments