Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్కు అల్లర్ల బాధితులకు రూ.5 లక్షలు : మోడీ సర్కారు నిర్ణయం

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:25 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో అనేక మందిని ఊచకోత కోశారు. ఆనాటి ఊచకోతలో అసువులు బాసిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. 
 
ఈ మేరకు ప్రధాని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ప్రధాని నిర్ణయం కారణంగా 3,325 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గతంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేకపోయాయి. కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments