Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి భర్త : ఆడపిల్ల పుట్టిందనీ లేడీ కానిస్టేబుల్ పీక కోసిన ఆర్మీ జవాను

ఆడపిల్ల పుట్టిందని భార్య పీకను ఓ కసాయి భర్త కోసి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... డెహ్రాడూన్‌కు సమీపంలోని నైనిటా

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (11:24 IST)
ఆడపిల్ల పుట్టిందని భార్య పీకను ఓ కసాయి భర్త కోసి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... డెహ్రాడూన్‌కు సమీపంలోని నైనిటాల్‌కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీలో డ్రైవరుగా పని చేస్తున్నాడు. 
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషీ అనే పోలీసు కానిస్టేబుల్‌ను పెళ్లాడాడు. ఈ దంపతులకు 8 నెలల క్రితం పండంటి ఆడబిడ్డ జన్మించింది. బిడ్డ పుట్టినపుడు విధుల్లో ఉన్న అనిల్ కుమార్.. ఇటీవలే ఇంటికి వచ్చి.. ఆడబిడ్డను ప్రసవించినందుకుగాను భార్య గొంతుకు తాడు బిగించి చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి భుజియాఘాట్‌లో పడేశాడు. 
 
అనంతరం తన భార్య బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు భర్త అనిల్ కుమార్ ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు నిషీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని భర్తను ప్రశ్నిస్తే అసలు హత్య విషయం వెలుగు చూసింది. హంతకుడైన భర్త అనిల్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 302, 201, ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments