Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (12:40 IST)
వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు కేఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో 85 యేళ్ళ గోవిందమ్మ తన కుమారుడు సుందరం (52)తో కలిసి నివశిస్తోంది. శుక్రవారం వేకువజామున 4 గంటలకు రెస్ట్‌రూమ్‌కు వెళ్తూ కుమారుడి కాలును తొక్కింది. 
 
దాంతో కోపం వచ్చి పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments