Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (12:40 IST)
వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు కేఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో 85 యేళ్ళ గోవిందమ్మ తన కుమారుడు సుందరం (52)తో కలిసి నివశిస్తోంది. శుక్రవారం వేకువజామున 4 గంటలకు రెస్ట్‌రూమ్‌కు వెళ్తూ కుమారుడి కాలును తొక్కింది. 
 
దాంతో కోపం వచ్చి పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments