Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు ఏడుగురు భర్తలు.. దాడి చేస్తోంది కాపాడండి... పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు

బెంగళూరు నగరంలో మహిళ ఏడుగురిని పెళ్ళి చేసుకుని మోసం చేసిందనే ఘటన సంచలనం సృష్టించింది. తన భార్య ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిందని సాక్షాత్తు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (10:24 IST)
బెంగళూరు నగరంలో మహిళ ఏడుగురిని పెళ్ళి చేసుకుని మోసం చేసిందనే ఘటన సంచలనం సృష్టించింది. తన భార్య ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిందని సాక్షాత్తు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. తూర్పు బెంగళూరు నగరంలోని కేజీహళ్లీకి చెందిన తన భార్య యాస్మిన్ భాను (38) తనపై దాడి చేసి కొట్టిందని ఇమ్రాన్ అనే వ్యక్తి కేజీహళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. యాస్మిన్ ఏడుగురిని పెళ్ళాడిన మాట వాస్తవమేనని తేల్చారు. ఈ కేసులో తాము యాస్మీన్‌ను పెళ్లాడామని అఫ్జల్, షోయబ్‌లనే మరో ఇద్దరు పోలీసుల వద్దకు వచ్చారు. 
 
తనను పెళ్లాడాక పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని యాస్మీన్ అడగ్గా తాను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను వదిలివెళ్లిందని రియల్ ఎస్టేట్ ఏజెంటు అయిన అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం మీద ఓ మహిళ ఏడుగురిని పెళ్లాడిందని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments