Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (19:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు. తనకు వ్యక్తిగతంగా హాని జరిగినా సరే తమ మధ్య బంధం మాత్రం చెక్కుచెదరదన్నారు. 
 
గత సంవత్సరంన్నర నుంచి తమ మధ్య మా ఇద్దరి మధ్య సంబంధం మరింతగా పెరిగిందేకానీ, ఏమాత్రం తగ్గలేదన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ పై మోడీ చూపుతున్న ప్రాధాన్యం చాలా సాధారణమైందని, కావాలనేమి చేయడం లేదని స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments