Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ క్రిమినల్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసు: అమృత

తమిళనాడు దివంగత సీఎం జయలలిత గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. శశికళకే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందజ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (10:40 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. శశికళకే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందజేయాలని ఆ పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో... జయలలిత బంధువులు శశికళను ఏకిపారేస్తున్నారు. శశికళ జయలలితను తన ఆధీనంలో ఉంచుకున్నదని, శశికళను ప్రజలు నమ్మరని.. ఆమె క్రిమినల్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసునని జయలలిత సోదరి కుమార్తె అమృత వెల్లడించారు.  
 
తమిళనాడు ప్రజలు జయలలితను మాత్రమే అమ్మగా స్వీకరించారని, శశికళ అంటేనే ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదని అమృత చెప్పుకొచ్చారు. జయలలిత ఆస్తిలో ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదని.. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. జయలలిత తమిళనాడు ప్రజల కోసం పాటుపడ్డారు. ప్రజలకు సేవ చేశారు. అమ్మ ఆస్తులను ప్రభుత్వం కైవసం చేసుకుని.. ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు.    
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments