Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (09:08 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ముంబై చార్‌కోప్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని రోడ్డుపై నడిచి వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆతర్వాత ముంబై రోడ్లపై కారును తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాలేజీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై బాధిత యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారు తనకు తెలిసిన వారేనని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం తనను చార్‌కోప్ ప్రాంతంలో వదిలి వెళ్లారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం