Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (09:08 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ముంబై చార్‌కోప్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని రోడ్డుపై నడిచి వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆతర్వాత ముంబై రోడ్లపై కారును తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాలేజీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై బాధిత యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారు తనకు తెలిసిన వారేనని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం తనను చార్‌కోప్ ప్రాంతంలో వదిలి వెళ్లారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం