Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. మ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (09:03 IST)
ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. ముంబైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైలోని ప్రముఖ వెస్ట్రన్ సుబుర్బ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న ఓ కామాంధుడు ఓ మహిళా ఉపాధ్యాయురాలితోపాటు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ ట్రస్టీ 12వతరగతి చదువుతున్న ఓ అమ్మాయితో కలిసి యూరప్ దేశ పర్యటనకు వెళ్లాడు. ఇలా పలువురు బాలికలపై ట్రస్టీనే అత్యాచారాలకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 
 
ట్రస్టీపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో అమ్మాయి యూరప్ పర్యటన నుంచి తిరిగివచ్చినా ట్రస్టీ రాలేదు. దీంతో అత్యాచారం కేసుల్లో నిందితుడిని యూరప్ నుంచి ముంబైకు రప్పించేందుకు బాలల హక్కుల కమిషన్ యత్నాలు ఆరంభించింది. మొత్తంమీద పాఠశాలలో పలువురు టీచర్లతోపాటు విద్యార్థినులపై పాఠశాల వ్యవస్థాపకుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments