Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవన భాగస్వామిని హత్య చేశాడు- ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (11:42 IST)
ముంబైలో ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. క్షణికావేశాలు, కక్ష్య సాధింపు కారణాలతో రోజు రోజుకీ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తన సహజీవన భాగస్వామిని ఓ వ్యక్తి చంపి ముక్కలు చేశాడు. అంతటితో ఆ రాక్షసుడు ఆగలేదు. ఆపై ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మీరా రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో మనోజ్ సహానీ (56), సరస్వతి వైద్య (36)తో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా, అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
అక్కడికి చేరుకున్న పోలీసులకు మనోజ్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments