Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి తీర్చుకునేందుకు చోరీ.. చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:29 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్టుకోలేక తినుబండారాలను తిన్న పాపానికి షాపు యజమాని అవమానకరంగా.. అమానుషంగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు.   
   
ఎనిమిది, తొమ్మిదేళ్ల సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగలించారు. దీన్ని గమనించిన పఠాన్‌, అతని ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆపై అరగుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండ వేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత అమానుష చర్య జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
అయితే ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments