ఆకలి తీర్చుకునేందుకు చోరీ.. చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:29 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్టుకోలేక తినుబండారాలను తిన్న పాపానికి షాపు యజమాని అవమానకరంగా.. అమానుషంగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు.   
   
ఎనిమిది, తొమ్మిదేళ్ల సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగలించారు. దీన్ని గమనించిన పఠాన్‌, అతని ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆపై అరగుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండ వేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత అమానుష చర్య జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
అయితే ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments