Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా గాంధీకి హడలెత్తించిన కరుణానిధి... జాతీయ జెండా ఎగురవేసిన తొలి సీఎం

కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (08:49 IST)
కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే రాష్ట్రాల్లో జాతీయజెండా ఎగురవేసేవారు. 
 
ముఖ్యమంత్రలకు జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేది కాదు. దీనిని వ్యతిరేకించిన కరుణ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఘాటుగా ఓ లేఖ వ్రాసారు. దీనికి ప్రతి స్పందించిన రాష్ట్రాల్లో ఆగష్టు 15న ముఖ్యమంత్రులు, జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేయాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగష్టు 15న ముఖ్యమంత్రిగా జెండా ఎగురవేశారు కరుణానిధి. 
 
అలా జాతీయ జెండా ఎగుర వేసిన తొలిముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రులకు జాతీయ జెండా ఎగురవేసే హక్కును సాధించిన యోధుడుగా కరుణానిధి చరిత్రలో నిలబడ్డారు. అంతేకాదు ఆయన తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments