ఇద్దరుకు మించి పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి.. అజిత్ పవార్

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:34 IST)
ఇద్దరుకు మించి పిల్లలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీపీ నేత అజితి పవర్ అన్నారు. పూణెలోని బారామతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశ జనాభా 35 కోట్లుగా ఉండేదని మా తాత తరచుగా నాతో చెప్పేవారు. కానీ, ఇపుడు దేశ జనాభా 142 కోట్లకు చేరింది. చైనాను అధిగమించాం. దీనికి మనమందరం బాధ్యులం. మన దేశం, రాష్ట్రాల ప్రగతి కోసం ఒకరిద్దరు పిల్లలు పుట్టాక సంతానం కనడం నిలిపివేయాలి. 
 
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అవుతారని నిర్ణయం తీసుకున్నారు. అపుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని బాధపడ్డాను. ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది మన చేతుల్లో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. వారికి అధికారాలు నిరాకరించినట్లయితే, ప్రజలు ఈ సమస్యపై మరింత అవగాహన కలుగుతుంది అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments