Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన బావ: తిరగబడిన మహిళ.. జననాంగాలతో పోలీస్ స్టేషన్‌కు ఎక్కడ?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:06 IST)
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళ తనపై అత్యాచారం చేసిన తన బావ జననాంగాలను కొడవలితో కోసిపారేసింది. ఆ తర్వాత వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్లిందో తెలుసా? ఏకంగా పోలీస్ స్టేషన్‌కి. ముగ్గురు పిల్లల తల్లైన తనపై నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో సహించలేని ఆమె తిరగబడింది. పిల్లలను పిలుచుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 
 
జననాంగాలు చూసి దిగ్బ్రాంతి చెందిన పోలీసులు ఆమె చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసుకుని ఆమె బావ దగ్గరికి మెడికల్ టీంను పంపారు. అయితే అవమానం భరించలేని అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments