Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు .. సారీ చెబుతూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒకటైన గ్వాలియర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తి పాదాలు కూడా కడిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌లో రోడ్ల దుస్థితిని స్వయంగా కళ్లారా చూసిన ఆ రాష్ట్ర ఇంధన శాఖామంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఓవ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "రోడ్డు దుస్థతికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ప్రధుమన్ సింగ్ తోమర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments