మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు .. సారీ చెబుతూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒకటైన గ్వాలియర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తి పాదాలు కూడా కడిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌లో రోడ్ల దుస్థితిని స్వయంగా కళ్లారా చూసిన ఆ రాష్ట్ర ఇంధన శాఖామంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఓవ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "రోడ్డు దుస్థతికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ప్రధుమన్ సింగ్ తోమర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments