Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీట్రాప్ మాయలో రాజకీయ నేతలు... రూ.లక్షలు దోచుకున్న మహిళలు

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (14:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు కిలేడీలుగా మారిపోయారు. హనీట్రాప్ పేరుతో పలువురు రాజకీయ నేతలను వలలో వేసుకున్నారు. ఆ తర్వాత వారిని బెదిరిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించారు. 
 
భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. వీరు హనీ కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేశారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను గుంజుకున్నారు. 
 
ఈ ముఠా బాధితుల్లో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో నిఘా వేసిన పోలీసులు... ఈ హనీట్రాప్ ముఠాను అరెస్టు చేసారు. ఈ ముఠా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం