Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శ్రీరామరక్ష.. అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష... మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచన

మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టా

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (11:46 IST)
మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. 
 
బాలికల వసతి గృహాల వద్ద పోలీసుల నిఘా పెంచుతామని, వారి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోమియోల భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి ప్రత్యేక యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల భరతం పడుతుండగా పలు రాష్ట్రాలు కూడా యూపీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments